రెండో రోజూ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex.
sensex.

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 427 పాయింట్లు లాభపడి 54,178కి పెరిగింది. నిఫ్టీ 143 పాయింట్లు పుంజుకుని 16,132 వద్ద స్థిరపడింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/