భారీగా కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

BSE
BSE

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం చతికిలపడ్డాయి. ఎన్నడూ లేని విధంగా ఇవాళ అత్యధిక నష్టాలను మూటగట్టుకున్నాయి. ఊహించని విధంగా బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ సూచీ 1941 పాయింట్లు నష్టపోయి 35,634 వద్ద ముగించింది. నిఫ్టీ సూచీ 538 పాయింట్లు దిగజారి 10, 451 వద్ద కుప్పకూలింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.99 గా ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/