భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టపోయాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 419 పాయింట్లు కోల్పోయి 60,613కి పడిపోయింది. నిఫ్టీ 128 పాయింట్లు కోల్పోయి 18,028 కి దిగజారింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 81.76 వద్ద కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/