లాభాల్లో ముగిసిన మార్కెట్లు

SENSEX

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 600 పాయింట్లు లాభపడి 39,574 వద్ద ముగియగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నీఫ్టీ 159 పాయింట్ల లాభంతో 11,662 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.45 వద్ద కొనసాగుతుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/