నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 460 పాయింట్లు నష్టపోయి 57,060కి పడిపోయింది. నిఫ్టీ 142 పాయింట్లు కోల్పోయి 17,102కి దిగజారింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.42వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/