లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 154.45 పాయింట్ల లాభంతో 46,253.46 వద్ద ముగిసింది. నిఫ్టీ 44.30 పాయింట్ల లాభంతో 13,553.45 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.56గా ఉంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/