నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 156 పాయంట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద ట్రేడ్‌ అవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.23గా ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/