నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.45 గంటల సమయంలో సెన్సెక్స్148 పాయింట్లు కోల్పోయి 39,773 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 53 పాయింట్ల నష్టంతో 11,676 వద్ద కొనసాగతుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/