స్వల్ప నష్టాల్లో మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.31 గంటల సమయంలో సెన్సెక్స్ 149 పాయింట్ల నష్టంతో 40,639 వద్ద, నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో 11,930 వద్ద ట్రేడవుతున్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/