నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

BSE
BSE

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 95 పాయింట్లు కోల్పోయి 38,990కి దిగజారింది. నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 11,527 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.47గా ఉంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/