నష్టాల్లో ముగిసిన మార్కెట్

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 66 పాయింట్ల నష్టంతో 52,586కు పడిపోయింది. నిఫ్టీ 15 పాయింట్లు కోల్పోయి 15,763 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.43 వద్ద కొనసాగుతుంది.

తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/specials/career/