లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.40 గంటలకు సెన్సెక్స్ 224 పాయింట్ల లాభంతో 38,275 వద్ద, నిఫ్టీ 69 పాయింట్ల లాభంతో 11,316 వద్ద ఉన్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 74.88 వద్ద కొనసాగుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/