లాభాల్లో కొనసాగిన మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఆద్యంతం లాభాల్లోనే కొనసాగాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 318 పాయింట్లు పెరిగి 54,844కి ఎగబాకింది. నిఫ్టీ 82 పాయింట్లు లాభపడి 16,364 వద్ద స్థిరపడింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/