శ్రీలంకపై ఆధిక్యం దిశగా టీమిండియా
టీమిండియా -శ్రీలంక జట్ల మధ్య డే-నైట్ టెస్ట్ మ్యాచ్లో నేడు రెండో రోజు కొనసాగుతుంది .. మొదటి రోజు భారత్ స్కోరు 252 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ మంచి ఆట తీరుతో టీమిండియాను నిలబెట్టాడు. 92 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు .. కాగా తొలి రోజు ఆట ముగిసేసరికి శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది . ఒకదశలో శ్రీలంక జట్టును కట్టడి చేసేందుకు భారత బౌలర్లు ఆసక్తి చూపారు.
తెర (సినిమా) వార్తల కోసం : https://www.vaartha.com/news/movies/