లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రాంరంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ సూచీ 241 పాయింట్లు పెరిగి 41,840 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ సూచీ 67 పాయింట్లు లాభపడి 12,324 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.84 గా కొనసాగుతోంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/