భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 768 పాయింట్లు కోల్పోయి 54,333కి పడిపోయింది. నిఫ్టీ 252 పాయింట్లు పతనమై 16,245కి దిగజారింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.17 వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/