నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

BSE-sensex-Benchmark-in-early-trade
sensex-looses-299-points

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 299 పాయింట్లు నష్టపోయి 66,384కి పడిపోయింది. నిఫ్టీ 72 పాయింట్లు కోల్పోయి 19,672 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డారులతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.82 వద్ద కొనసాగుతుంది.