నష్టాలకు బ్రేక్..లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల నుండి కోలుకున్నాయి. సెన్సెక్స్ 835.06 పాయింట్లు లాభపడి 37,388.66 వద్ద ముగిసింది. నిఫ్టీ 244.80 పాయింట్లు ఎగిసి 11,050.30 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.61గా ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/