దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు సరికొత్త రికార్డును సృష్టించాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,245 పాయింట్లు లాభపడి 73,745కి చేరుకుంది. నిఫ్టీ 356 పాయింట్లు ఎగబాకి 22,339కి పెరిగింది. మార్కెట్లు మగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రూ.82.90 వద్ద కొనసాగుతుంది.