భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

BSE-sensex-Benchmark-in-early-trade-1
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు రాకెట్ లా దూసుకుపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,241 పాయింట్లు లాభపడి 71,942కి చేరుకుంది. నిఫ్టీ 385 పాయింట్లు పెరిగి 21,738కి ఎగబాకింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ83.35 వద్ద కొనసాగుతుంది.