నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Stock market
Stock market

ముంబయి: ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం మార్కెట్లు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు లాభాల్లోనే ట్రేడ్ అయ్యాయి. అనంతరం మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 97 పాయింట్లు నష్టపోయి 38,756కి పడిపోయింది. నిఫ్టీ 24 పాయింట్లు కోల్పోయి 11,440కి దిగజారింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/