లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 211.16 పాయింట్లు లాభపడి 62,504.80 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 18,562.75 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.81.67 వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/