నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.46 గంటల సమయంలో సెన్సెక్స్ 154 పాయింట్ల నష్టంతో 39,459 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 50 పాయింట్లు దిగజారి 11,592 వద్ద ట్రేడుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.15 వద్ద కొనసాగుతుంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/