ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 15 పాయింట్లు లాభపడి 66,034కి చేరుకుంది. నిఫ్టీ ఎలాంటి మార్పు లేకుండా 19,674 వద్ద స్థిరంగా ఉంది. మార్కెట్లు ముగిసే సమయానిక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.14 వద్ద కొనసాగుతుంది.