కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,172 పాయింట్లు నష్టపోయి 57,166 కి పడిపోయింది. నిఫ్టీ 302 పాయింట్లు కోల్పోయి 17,173కి దిగజారింది. ఐటీ, టెక్ సూచీలు 4 శాతానికి పైగా నష్టపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.28 వద్ద కొనసాగుతుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/