హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ లో బుద్ధ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న చిత్రాలు

Pictures of Haryana Governor Bandaru Dattatreya participating in the Buddha Jayanti program in Hyderabad

హైదరాబాద్: హర్యానా రాష్ట్ర గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రయ గారు బుద్ధ జయంతి ని పురస్కరించుకొని నేడు 5 మే 2023 తేదీన హైదరాబాద్ ట్యాంకుబండి వద్దనున్న జిబ్రాల్టర్ రాక్ పైన బుద్ధ విగ్రహం వంద గౌతమ బుద్ధ 2567 జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.