స్మార్ట్ఫోన్స్పై భారీగా ధరలు తగ్గించిన వన్ప్లస్
రూ.6000 తగ్గించినట్లు ప్రకటన
ఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మెబైల్ కంపెని వన్ ప్లస్ వినియెగదారులకు శుభవార్త తెలపింది. కంపెనికి చెందిన మొబైల్ ఫోన్లు వన్ప్లస్ 7టీ, వన్ప్లస్ 7టీ ప్రో స్మార్ట్ఫోన్ ధరలను భారీగా తగ్గించింది. ఒక్కోవేరియంట్ మీద 6000 రూపాయలను తగ్గించినట్లు తెలిపింది. దీంతో వన్ప్లస్ 7టీప్రో ధర రూ. 53.999నుండి రూ.47,999కు దిగి వచ్చింది. కాగా భారత మార్కెట్లో ఇటీవల వన్ప్లస్ 8 సీరిస్ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/