కమిషన్‌ స్వయంప్రతిపత్తిని ప్ర‌శ్నిస్తున్నారు..

సిఎస్ లేఖ‌పై ‘నిమ్మ‌గ‌డ్డ’ ఆగ్ర‌హం

SEC Nimmagadda-AP CS Neelam Sahni
SEC Nimmagadda-AP CS Neelam Sahni

Amaravati: రాష్ట్రంలో కరోనా కేసులు ఉన్న దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు రాసిన లేఖ‌పై సిఇసి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు..

ఈ మేర‌కు సిఎస్ కు ఎస్ ఎం ఎస్ సందేశం పంపారు..

‘మీ లేఖ ఎన్నికల కమిషన్‌ స్వయంప్రతిపత్తిని ప్రశ్నించడమే. రాజ్యంగ వ్యవస్థను కించపరచడమే. రాజ్యాంగ, చట్ట విరుద్ధం” అని అందులో పేర్కొన్నారు..

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/