నేడు మునిసిపల్ సదస్సు
![TS CM Kcr](https://www.vaartha.com/wp-content/uploads/2020/02/TS-CM-Kcr.jpg)
Hyderabad: ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ఇవాళ మునిసిపల్ సదస్సు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈసదస్సులో మునిసిపల్ చైర్మన్లు,కమిషనర్లు, కలెక్టర్లకు సిఎం కెసిఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/