మిశ్రమంగా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Stock market
Stock market

ముంబయి: దేశీయ మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. నేటి ట్రేడింగ్‌ ఆద్యంతం సూచీలు ఒడుదొడుకుల్లో సాగాయి. శుక్రవారం నాటి సెషన్‌లో సెన్సెక్స్‌ స్వల్పంగా 13 పాయింట్లు లాభపడి 41,945 వద్ద ముగియగా..నిఫ్టీ 3 పాయింట్లు కోల్పోయి 12,352 వద్ద స్థిర పడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.01గా కొనసాగుతోంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/