ఐదో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు లాభాలను కొనసాగిస్తాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 187 పాయింట్లు లాభపడి 36,675కి పెరిగింది. నిఫ్టీ 36 పాయింట్లు లాభపడి 10,800 వద్ద స్థిరపడింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/