పుంజుకున్న స్టాక్‌ మార్కెట్లు

sensex.
sensex.

ముంబయిః ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధ భయాలతో నిన్న నష్టపోయిన మార్కెట్లు ఈరోజు కోలుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 567 పాయింట్లు లాభపడి 66,079కి చేరుకుంది. నిఫ్టీ 178 పాయింట్లు పెరిగి 19,690కి ఎగబాకింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ . 83.24 వద్ద కొనసాగుతుంది.