నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పర్వం కొనసాగుతోంది. ఈ రోజు కూడా మార్కెట్లు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 313 పాయింట్లు నష్టపోయి 71,186కి పడిపోయింది. నిఫ్టీ 109 పాయింట్లు కోల్పోయి 21,462కి దిగజారింది.