మూడో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Bombay stock exchange
Stock markets

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాలను నమోదు చేశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 115 పాయింట్లు నష్టపోయి 66,166కి పడిపోయింది. నిఫ్టీ 19 పాయింట్లు కోల్పోయి 19,731 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.28 వద్ద కొనసాగుతుంది.