నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 365 పాయింట్లు కోల్పోయి 65,322కి దిగజారింది. నిఫ్టీ 114 పాయింట్లు నష్టపోయి 19,428కి పడిపోయింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.87 వద్ద కొనసాగుతుంది.