భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 274 పాయింట్లు లాభపడి 65,479కి చేరుకుంది. నిఫ్టీ 66 పాయింట్లు పుంజుకుని 19,389కి ఎగబాకింది. మార్కెట్లు ముగిసే సమయానికి డారులతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.02 వద్ద కొనసాగుతుంది.