హాజీపూర్ హత్యల కేసులో 27న తుది తీర్పు
Nalgonda: హాజీపూర్ హత్యల కేసులో ఈనెల 27న తుది తీర్పు వెలువడనుంది. ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం, హత్య కేసులో వాదనలు ముగిశాయి. నిందితుడు శ్రీనివాస్ రెడ్డి వాదనలను నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు వినింది. ఈ కేసుకు సంబంధించి తుది తీర్పును కోర్టు ఈనెల 27న ఇవ్వనుంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/