అక్రమ కట్టడాలను కూల్చివేస్తాo
Amaravati: అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇవాళ అమరావతిలో సీఎం జగన్ తో హైపవర్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…సీఎం సమక్షంలో హైపవర్ కమిటీ సభ్యులందరం కలిశామన్నారు. రేపు మరోసారి హైపవర్ కమిటీ సమావేశం జరుగుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ప్రాంతీయ అసమానతలపై దృష్టి సారించామన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/