మహమూద్ అలీ మనవడు ఫరాన్ పై పోలీసులకు ఫిర్యాదు
ఫరన్ నుంచి తమను కాపాడాలని కొందరు విద్యార్థులు వినతి
Hyderabad: తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ మనవడు ఫరాన్ పై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు అందింది. ఫరాన్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కొందరు విద్యార్థులు ఆరోపించారు. ఫరన్ నుంచి తమను కాపాడాలని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫరాన్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 లోని ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/