తెలంగాణకు మరో 7.5 లక్షల టీకా డోసుల రాక
రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడి
Hyderabad: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్లకు కొరత ఏర్పడింది. అయితే తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని కరోనా టీకా డోసులు రానున్నాయి. మంగళవారం మరో 7.5 లక్షల డోసులు రానున్నాయని తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. వాటిలో 6.5 లక్షలు కొవిషీల్డ్ కాగా.. మరో లక్ష కొవాగ్జిన్ టీకాలు ఉన్నట్లు తెలిఙ్గపారు. . వ్యాక్సిన్ ల కొరత కారణంగా గత ఆదివారం టీకా పంపిణీ నిలిచిపోయూయిన విషయం తెలిసిందే.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/