ఈ ఏడాది నుంచే 5 జీ సాంకేతిక వ్యవస్థ

బడ్జెట్ ప్రసంగం లో కేంద్ర ఆర్థిక మంత్రి

5G technology from this year
5G technology from this year

New Delhi: లోక్ సభలో వార్షిక బడ్జెట్ ను ప్రెవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తన ప్రసంగం లో దేశవ్యాప్తంగా ఈ ఏడాది 5జీ సాంకేతికత అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. 2022-23లో ప్రైవేటు సంస్థల ద్వారా ఈ వ్యవస్థను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరం లో భారత్‌ నెట్‌ ప్రాజెక్టు ద్వారా పీపీపీ పద్ధతిలో మారుమూల ప్రాంతాలకు కూడా ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను విస్తరిస్తామని వివరారించారు.

‘చెలి’ (మహిళల ప్రత్యేకం) వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/women/