యూపీఐ చెల్లింపులపై సర్​ఛార్జీలు : కేంద్రం ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 01 నుండి యూపీఐ చెల్లింపులపై సర్​ఛార్జీలు పడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం ఫై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read more