సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం తెలంగాణ ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టు వస్త్రాలతోపాటు బోనాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Read more