తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ ఇద్దరు మావోలు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు చోటుచేసుకోగా… ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్‌ బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి.

Read more