పండుగ పూట విషాదం..భవనం పైనుంచి పడి బాలుడి మృతి

శ్రీకృష్ణాష్టమి రోజున విషాదం చోటుచేసుకుంది. సూరారం కాలనీ లోని రాజీవ్ గృహకల్ప కాలనీలో 13 ఏళ్ల తులసీనాథ్ అనే బాలుడు భవనం పైనుంచి పడి దుర్మరణం పాలయ్యాడు.

Read more