పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి దంపతులు

తిరుపతి: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఈరోజు దర్శించుకున్నారు. రాష్ట్రపతి వెంట రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఉన్నారు. పద్మావతి అమ్మవారి దర్శనార్దం

Read more