భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ నూతన గవర్నర్

తమిళిసై సౌందరరాజన్ రాజీనామాతో ఖాళీ అయిన తెలంగాణ గవర్నర్ పోస్టులో ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఇన్‌చార్జ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. బుధువారం ఉదయం

Read more