తెలంగాణ ఆర్టీసీ విలీనం బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ఆమోదం

హైద‌రాబాద్ : టీఎస్‌ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు

Read more