రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఫై బిఆర్ఎస్ ఆగ్రహం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం.. వెంటనే శంకుస్థాపన కూడా చేసేశారు.

Read more