నిజామాబాద్ ఆస్పత్రి ఘటనపై సూపరింటెండెంట్‌ ప్రతిమరాజ్‌ క్లారిటీ

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అమానుష సంఘటన ప్రస్తుతం మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అనారోగ్య సమస్యతో నడవలేని స్థితిలో ఓ రోగి ఆసుపత్రికి వచ్చాడు.

Read more